జగన్ కేసుల విచారణ రేపటికి వాయిదా

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేసుల విచారణ రేపటికి వాయిదా పడింది

Update: 2024-06-19 06:08 GMT

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేసుల విచారణ రేపటికి వాయిదా పడింది. సీబీఐ కోర్టులో జగన్ కేసులపై నేడు విచారణ జరగాల్సి ఉంది. క్విడ్ ప్రోకోకు సంబంధించిన కేసుల విషయంపై విచారణ జరగాల్సి ఉన్న నేపథ్యంలో ఆ కేసుల విచారణ రేపటికి వాయిదా పడింది.

సీబీఐ కోర్టులో...
హైదరాబాద్ లోని సీబీఐ కోర్టులో ఈ విచారణ నేడు జరగాల్సి ఉంది. అయితే సీబీఐ కోర్టు న్యాయమూర్తి సెలవులో ఉండటం వల్ల ఈ కేసుల విచారణను రేపటికి వాయిదా పడ్డాయి.


Tags:    

Similar News