తమిళనాడులో విషాదం.. బాణాసంచా సామగ్రి పేలి ఇద్దరు మృతి

తమిళనాడులో విషాదం చోటు చేసుకుంది. బాణాసంచా ముడిసరుకు పేలి ఇద్దరు మరణించారు. మరికొందరికి గాయాలయ్యాయి.

Update: 2024-08-14 06:35 GMT

తమిళనాడులో విషాదం చోటు చేసుకుంది. బాణాసంచా ముడిసరుకు పేలి ఇద్దరు మరణించారు. మరికొందరికి గాయాలయ్యాయి. బాణాసంచా కేంద్రంలోనే ఈ పేలుడు సంభవించింది. లారీ నుంచి ముడిసరుకును కిందకు దించుతుండగా పెద్దయెత్తున పేలుడు సంభవించి ఇద్దరు మరణించారని అధికారులు తెలిపారు.

గాయపడిన వారిని...
గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తమిళనాడులోని విరుధునగర్ జిల్ాలలోని శ్రీవలి పుత్తూరులో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News