కరకకట్ట కూల్చివేతలు మళ్లీ మొదలు

కృష్ణానదిమీద కరకట్ట కూల్చివేతలు మళ్లీ ప్రారంభమయ్యాయి. తాళ్లాయపాలెంలోని శైవక్షేత్రాన్ని ఆనుకుని ఉన్న కొన్నికట్టడాన్ని సీఆర్డీఏ అధికారులు కూల్చివేస్తున్నారు. సీఆర్డీఏ అధికారి మధుసూదనరావు నేతృత్వంలో ఈ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. [more]

Update: 2019-10-17 06:08 GMT

కృష్ణానదిమీద కరకట్ట కూల్చివేతలు మళ్లీ ప్రారంభమయ్యాయి. తాళ్లాయపాలెంలోని శైవక్షేత్రాన్ని ఆనుకుని ఉన్న కొన్నికట్టడాన్ని సీఆర్డీఏ అధికారులు కూల్చివేస్తున్నారు. సీఆర్డీఏ అధికారి మధుసూదనరావు నేతృత్వంలో ఈ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. దసరా పండగ ముగియడంతో తిరిగి కూల్చివేతలకు అధికారులు సిద్ధమయ్యారు. అక్రమ కట్టడాలను ఎట్టి పరిస్థితుల్లో ఉంచబోమని, యజమానులు స్వచ్ఛందంగానే వాటిని తొలగించుకుంటే మంచిదని సూచిస్తున్నారు. కరకట్ట మీద టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసం ఉన్నసంగతి తెలిసిందే.

Tags:    

Similar News