Ration Rice : రేషన్ బియ్యం స్మగ్లింగ్ చేస్తుంది ఎవరు.. వేల కోట్ల రూపాయలు ఎవరి జేబుల్లోకి?
ఆంధ్రప్రదేశ్ లో కొన్ని రోజులుగా రేషన్ బియ్యం స్మగ్లింగ్ పై పెద్దయెత్తు చర్చ జరుగుతుంది.

ఆంధ్రప్రదేశ్ లో కొన్ని రోజులుగా రేషన్ బియ్యం స్మగ్లింగ్ పై పెద్దయెత్తు చర్చ జరుగుతుంది. ఇంతకీ ఈ రేషన్ స్మగ్లింగ్ ఎలా జరుగుతుంది? ఎవరు చేస్తున్నారు? అన్నదానిపై అందరికీ అనుమానాలున్నాయి. కొన్నేళ్ల నుంచి ఈ తంతు జరుగుతుంది. చెప్పాలంటే గత ఐదేళ్ల నుంచి మాత్రమే కాదు.. కొన్ని దశాబ్దాల నుంచి కూడా ఈరేషన్ బియ్యం అక్రమంగా విదేశాలకు రవాణా అవుతున్నట్లు చెబుతున్నారు. కొన్ని వేల కోట్ల రూపాయల విలువైన రేషన్ బియ్యం ఏపీలోని వివిధ పోర్టుల నుంచి విదేశాలకు ఎగుమతి అయిందన్నది వాస్తవం. కేవలం ఏపీ నుంచి మాత్రమే కాదు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ బియ్యం ఇక్కడకు తీసుకు వచ్చి విదేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు అధికారుల తనిఖీల్లో కనుగొన్నారు.
పట్టెడన్నం తినాలన్న...
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now