Thu Mar 13 2025 21:41:38 GMT+0000 (Coordinated Universal Time)
కుట్ర జరిగింది
విశ్వాస తీర్మానంపై కర్ణాటక అసెంబ్లీ లో చర్చ ప్రారంభమయింది. భారతీయ జనతా పార్టీ తన ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు తొలి నుంచి ప్రయత్నాలు చేస్తుందని ముఖ్యమంత్రి కుమారస్వామి అన్నారు. [more]
విశ్వాస తీర్మానంపై కర్ణాటక అసెంబ్లీ లో చర్చ ప్రారంభమయింది. భారతీయ జనతా పార్టీ తన ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు తొలి నుంచి ప్రయత్నాలు చేస్తుందని ముఖ్యమంత్రి కుమారస్వామి అన్నారు. [more]

విశ్వాస తీర్మానంపై కర్ణాటక అసెంబ్లీ లో చర్చ ప్రారంభమయింది. భారతీయ జనతా పార్టీ తన ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు తొలి నుంచి ప్రయత్నాలు చేస్తుందని ముఖ్యమంత్రి కుమారస్వామి అన్నారు. ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసిందన్నారు. బీజేపీ సహకారంతోనే ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టుకు వెళ్లారన్నారు. తన నుంచి అధికారాన్ని లాక్కునేందుకు కుట్ర జరిగిందన్నారు. ప్రజల మనోభావాలను పక్కన పెట్టి ఎమ్మెల్యేలు రాజీనామా నిర్ణయం తీసుకున్నారన్నారు. తాను విశ్వాసపరీక్షను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. సంకీర్ణ ప్రభుత్వం ఎన్నో సవాళ్లను ఎదుర్కొందనిచెప్పారు.
Next Story