Andhra Pradesh : ఏపీలో జిల్లాలకు ఇన్‌ఛార్జి మంత్రులు వీరే

ఆంధ్రప్రదేశ్ లో జిల్లాలకు ఇన్‌ఛార్జి మంత్రులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది

Update: 2024-10-15 06:31 GMT

ఆంధ్రప్రదేశ్ లో జిల్లాలకు ఇన్‌ఛార్జి మంత్రులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి జిల్లాకు ఒక మంత్రిని ఇన్‌ఛార్జిగా నియమించారు. ఏపీలోని ఇరవై ఆరు జిల్లాలకు ఇన్‌ఛార్జి మంత్రులను నియమించారు.

శ్రీకాకుళం - కొండపల్లి శ్రీనివాస్
పార్వతీపురం మన్యం, కోనసీమ - అచ్చెన్నాయుడు
విజయనగరం - వంగలపూడి అనిత
విశాఖపట్నం -బాలవీరాంజనేయ స్వామి
అనకాపల్లి - కొల్లు రవీంద్ర
అల్లూరి సీతారామరాజు జిల్లా - గుమ్మడి సంధ్యారాణి
కాకినాడ - నారాయణ
కర్నూలు, తూర్పు గోదావరి జిల్లా - నిమ్మల రామానాయుడు
ఏలూరు జిల్లా - నాదెండ్ల మనోహర్
పశ్చిమ గోదావరి, పల్నాడు - గొట్టిపాటి రవికుమార్
ఎన్టీఆర్ జిల్లా - సత్యకుమార్
కృష్ణా జిల్లా - వాసంశెట్టి సుభాష్
గుంటూరు - కందుల దుర్గేష్
ప్రకాశం - ఆనం రామనారాయణరెడ్డి
నెల్లూరు - ఎన్‌ఎండీ ఫరూక్
నంద్యాల - పయ్యావుల కేశవ్,
సత్యసాయి, తిరుపతి - అనగాని సత్యప్రసాద్
అనంతపురం - టీజీ భరత్
సత్యసాయి జిల్లా -
బాపట్ల - పార్ధసారధి
కడప - సవిత
చిత్తూరు - రాంప్రసాద్ రెడ్డి
అన్నమయ్య - బీసీ జనార్ధన్ రెడ్డి



Tags:    

Similar News