బ్రేకింగ్ : అయోధ్య రామాలయం భూమి పూజ తేదీ ఖరారు

అయోధ్య రామాలయానికి ఆగస్టు 5వ తేదీన భూమి పూజ నిర్వహించాలని కమివీ నిర్ణయించింది. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అయోధ్యలో రామాలయం నిర్మించడానికి రామజన్మభూమి ట్రస్ట్ ఏర్పాటయింది. నేడు [more]

Update: 2020-07-18 08:55 GMT

అయోధ్య రామాలయానికి ఆగస్టు 5వ తేదీన భూమి పూజ నిర్వహించాలని కమివీ నిర్ణయించింది. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అయోధ్యలో రామాలయం నిర్మించడానికి రామజన్మభూమి ట్రస్ట్ ఏర్పాటయింది. నేడు సమావేశమైన ట్రస్ట్ ఆగస్టు 5వ తేదీన రామాలయానికి భూమి పూజను నిర్వహించాలని నిర్ణయించింది. ఈ భూమి పూజకు ప్రధాని మోదీని ఆహ్వానించాలని కమిటీ భావిస్తోంది. త్వరితగతిన రామాలయం నిర్మాణాన్ని పూర్తి చేయాలన్న లక్ష్యంతో ట్రస్ట్ ఉంది.

Tags:    

Similar News