సంజయ్ కు ఊరట

Update: 2018-08-30 13:13 GMT

తన కళాశాలలో చదువుతున్న నర్సింగ్ విద్యార్థులపై లైంగిక వేదింపులకు పాల్పడ్డాడనే ఆరోపణలపై జైలుకి వెళ్లిన టీఆర్ఎస్ ఎంపీ డి.శ్రీనివాస్ కుమారుడు ధర్మపురి సంజయ్ కు స్వల్ప ఊరట లభించింది. ఈ నెల 12వ తేదీ నుంచి జైల్లో ఉన్న ఆయనకు 18 రోజుల తర్వాత బెయిల్ మంజూరు చేసింది కోర్టు. అయితే, ప్రతి సోమవారం, గురువారం మాత్రం పోలీస్ స్టేషన్ కు హాజరుకావాలని కోర్టు ఆదేశించింది.

Similar News