తెలుగు రాష్ట్రాల నుంచి పద్మ అవార్డులు వీరికే

తెలుగు రాష్ట్రాల నుంచి పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులను ప్రకటించింది;

Update: 2025-01-26 02:08 GMT
padma shri, padma bhushan, awards, telugu states
  • whatsapp icon

తెలుగు రాష్ట్రాల నుంచి పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులను ప్రకటించింది. అవార్డులు పొందిన ప్రముఖులు వీరే. వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించినందుకు గాను పద్మ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వారు తమ రంగాల్లో సేవలందించడమే కాకుండా, ప్రముఖంగా పేరు సంపాదించడంతో వారికి ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు.

1)డి.నాగేశ్వర రెడ్డి - వైద్యం - తెలంగాణ
2) నందమూరి బాలకృష్ణ - కళలు - ఆంధ్రప్రదేశ్
3) కె.ఎల్ కృష్ణ - లిటరేచర్ - ఆంధ్రప్రదేశ్
4) మాడుగుల నాగఫణి శర్మ - కళలు - ఆంధ్రప్రదేశ్
5) మంద కృష్ణ మాదిగ - పబ్లిక్ ఎఫైర్స్ - తెలంగాణ
6) మిరియాల అప్పారావు(మరణానంతరం) - కళలు - ఆంధ్రప్రదేశ్
7) వద్దిరాజు రాఘవేంద్రాచార్య పంచముఖి - లిటరేచర్, విద్య - ఆంధ్రప్రదేశ్
Tags:    

Similar News