సత్యనాదెళ్ల ఇంట విషాదం

మైక్రో సాప్ట్ సీఈవో సత్యనాదెళ్ల కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ఆయన కుమారుడు మృతి చెందారు

Update: 2022-03-01 06:40 GMT

మైక్రో సాప్ట్ సీఈవో సత్యనాదెళ్ల కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ఆయన కుమారుడు మృతి చెందారు. సత్య నాదెళ్ల కుమారుడు జైన నాదెళ్లకు ఇరవై ఆరు సంవత్సరాలు. ఆయనకు పుట్టుకతోనే బ్రెయిన్ పెరాలసిస్ వ్యాధి ఉంది. ఆ వ్యాధితోనే ఆయన బాధపడుతున్నారు.

అనారోగ్యంతో.....
అయితే అనారోగ్యంతో జైన్ నాదెళ్ల మృతి చెందారని తెలిపింది. సత్యనాదెళ్లకు ప్రముఖులు ఫోన్ చేసి సంతాపాలను తెలుపుతున్నారు. జైన్ నాదెళ్ల అమెరికా కాలమానం ప్రకటిరం సోమవారం నాడు మరణించినట్లు చెబుతున్నారు.


Tags:    

Similar News