సీతారామ ప్రాజెక్టు ప్రారంభం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రాద్రి గూడెం జిల్లాలో సీతారామ ప్రాజెక్టు పైలాన్ ను ఆవిష్కరించారు

Update: 2024-08-15 08:27 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రాద్రి గూడెం జిల్లాలో సీతారామ ప్రాజెక్టు పైలాన్ ను ఆవిష్కరించారు. జిల్లాలోని పూసుగూడెంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం సీతారామ ప్రాజెక్టు పైలాన్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మలనాగేశ్వరావులు పాల్గొన్నారు.

వేర్వేరు చోట్ల...
సీతారామ ప్రాజెక్టు మొదటి పంప్ హౌస్ ను కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మూడో పంప్ హౌస్ ను మంత్రి మల్లు భల్లు విక్రమార్కలు ప్రారంభించారు. ఈ ప్రాజెక్లు ప్రారంభంతో మూడు లక్షల ఎకరాలకు సాగునీరు లభ్యమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.


Tags:    

Similar News