దుర్గమ్మకు చంద్రబాబు పట్టువస్త్రాలు

Update: 2017-09-27 05:38 GMT

ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు దర్శించుకున్నారు. అమ్మవారికి ముఖ్యమంత్రి దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. ముఖ్యమంత్రి దంపతులకు ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారి నవరాత్రులు సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు దుర్గమ్మను దర్శించుకున్నారు. రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి వెంట మంత్రులు దేవినేని ఉమ, దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావులు ఉన్నారు.

Similar News