బ్రేకింగ్ : లాలూ గెలిచి చూపించాడు

Update: 2018-03-14 11:47 GMT

బీహార్ లోని అరారియా లోక్ సభ స్థానాన్ని ఆర్జేడీ గెలుచుకుంది. బీజేపీ అభ్యర్థిపై ఆర్జేడీ అభ్యర్థి దాదాపు 57 వేల ఓట్ల తేడాతో గెలుపొందారు. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ జైలుకెళ్లిన వేళ ఈ ఎన్నికలు జరిగాయి. అయినా ఆర్జేడీ అభ్యర్థి విజయం సాధించారు. లోక్ సభ స్థానాన్ని గెలుచుకోవడంతో ఆర్జేడీ శ్రేణుల ఆనందానికి పట్టపగ్గాలు లేకుండా పోయాయి.

Similar News