రెచ్చిపోయిన మావోయిస్టులు : 9 మంది మృతి

Update: 2018-03-13 09:35 GMT

ప్రతికారం తీర్చుకున్నారు. ఇటీవల ఛత్తీస్ ఘడ్ లోజరిగిన ఎన్ కౌంటర్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందిన సంగతి తెలిసిందే. దీనికి ప్రతీకారంగా సుకుమా జిల్లా గొల్లపల్లి-కృష్ణారం గ్రామాల మధ్య మావోయిస్టులు మందుపాతరను పేల్చారు. ఈ ఘటనలో 9 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందారు. కూంబింగ్ కు వెళుతుండగా ఈ సంఘటన జరిగింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.

Similar News