Andhra Pradesh : పించన్ల పంపిణీ మొదలు.. ఉదయం నుంచే?

ఆంధ్రప్రదేశ్ లో పింఛన్ల పంపిణీ మొదలయింది. ఉదయం ఆరు గంటల నుంచే పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఆరంభమయింది

Update: 2024-10-01 03:20 GMT

 pensions in AP 2024

ఆంధ్రప్రదేశ్ లో పింఛన్ల పంపిణీ మొదలయింది. ఉదయం ఆరు గంటల నుంచే పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఆరంభమయింది. మొత్తం ఏపీ వ్యాప్తంగా ఈ పెన్షన్లను పంపిణీ చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. లబ్దిదారులకు స్వయంగా పింఛన్లను పంపిణీ చే్యనున్నారు.

కూటమి నేతలంతా...
ిపింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని పండగలా చేయాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో పార్టీ నేతలంతా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అలాగే సచివాయ సిబ్బంది పింఛన్ల పంపిీణీని ఈరోజు మిగిలిపోయినవి రేపటిలోగా పూర్తి చేయాలని అధికారులు ఆదేశించారు. దీంతో నేడు గ్రామం నుంచి పట్టణం వరకూ పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది.


Tags:    

Similar News