ఏడు రాష్ట్రాలకు కొత్త గవర్నర్ లు

Update: 2018-08-21 13:53 GMT

ఏడు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ కేంద్ర నిర్ణయం తీసుకుంది. జమ్ము కశ్మీర్ గవర్నర్ గా సత్యపాల్ మాలిక్, బిహార్ గవర్నర్ గా లాల్ జీ టండన్, హర్యానా గవర్నర్ గా సత్యదేవ్ నారాయణ్ ఆర్య, ఉత్తరాఖండ్ గవర్నర్ గా బేబీ రాణి మౌర్య, సిక్కిం గవర్నర్ గా గంగా ప్రసాద్, మేఘాలయ గవర్నర్ గా తథాగత రాయ్, త్రిపుర గవర్నర్ గా కప్తాన్ సింగ్ సోలంకిలను నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.

Similar News