పల్నాడులో వైసీపీ కార్యకర్త దారుణ హత్య.. రాష్ట్రపతికి ఫిర్యాదు

పల్నాడులో వైసీపీ కార్యకర్త దారుణ హత్యకు గురయ్యాడు. దీంతో వైసీపీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఈ ఘటనపై ఫిర్యాదు చేసింది;

Update: 2024-07-18 03:16 GMT
pandula ravindra babu, mlc, ycp leader gave clartity on leaving party, mlc pandula ravindra babu said no truth in the campaign that he is leaving the ycp, ysrcp leaders news, ycp mla latest news, ysrcp latest news today
mlc pandula ravindra babu
  • whatsapp icon

పల్నాడులో వైసీపీ కార్యకర్త దారుణ హత్యకు గురయ్యాడు. దీంతో వైసీపీ ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఈ ఘటనపై ఫిర్యాదు చేసింది. పల్నాడు జిల్ల వినుకొండలో వైసీపీ కార్యకర్త దారుణ హత్యకు గురయిన ఘటనపై వైసీపీ రాష్ట్రపతికి ఫిర్యాదు చేసింది. రా‌ష్ట్రంలో శాంతి భద్రతలు అదుపుతప్పాయని , తగిన చర్యలు తీసుకోవాలని కోరింది.

వెరీ బ్యాడ్ మార్నింగ్ అంటూ...
ఈ మేరకు వైసీపీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ట్వీట్ చేసింది. ‘‘ఆంధ్రప్రదేశ్‌లో ఇది వెరీ బ్యాడ్ మార్నింగ్ రాష్ట్రపతి మేడం. ఈ విషయంలో మీరు జోక్యం చేసుకుని, రాష్ట్ర ప్రజలను కాపాడండి. అలాగే మాకు ప్రతి భారతీయుడి మద్దతు కావాలని కోరుతున్నాం’’ అని రాష్ట్రపతిని ట్యాగ్ చేస్తూ వైసీపీ ట్వీట్ చేసింది.


Tags:    

Similar News